![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-09-at-08.16.14.jpeg)
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 9 :నెల్లూరు జిల్లా :కావలి. కావలి నియోజకవర్గంలో వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆరోగ్యశ్రీ వర్తించక ముఖ్యమంత్రి సహాయనిధికి అప్లై చేసుకున్న 19 మంది లబ్ధిదారులకు శనివారం రూ.13, 15,306 చెక్కులను ,ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తో కలిసి ,జిల్లా కలెక్టర్ ఆనంద్ , అందజేశారు నియోజకవర్గంలో ఇప్పటివరకు 146 మంది లబ్ధిదారులకు గాను కోటి ఇరవై ఒక్క లక్ష 9వేల 525 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Distribution of Chief Minister's](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-09-at-08.16.14-1024x596.jpeg)