TRINETHRAM NEWS

టీమిండియాకు వజ్రపు ఉంగరాలు

Trinethram News : వెస్టిండీస్ వేదికగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ అరుదైన కానుక

జట్టులోని ప్రతి ఆటగాడికి వజ్రపు ఉంగరాలు కానుకగా అందించిన బీసీసీఐ

ఇటీవల బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో ఆటగాళ్లకు ప్రత్యేక తయారు చేయించిన ఈ ఉంగరాలను ప్రదానం చేసిన బీసీసీఐ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Diamond rings