TRINETHRAM NEWS

తేదీ : 03/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెసి రాహుల్ కుమార్ రెడ్డి, ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తుగ. నాగరాజు, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారులు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy Speaker inaugurates grain