TRINETHRAM NEWS

భద్రాచలం:

రాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ రాధాకృష్ణన్..

రాముడికి కిరీటం, రాజదండం, రాజముద్రిక, శంఖు, చక్రాలు ధరింపజేసిన పండితులు..

శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు.

శ్రీరామ నామస్మరణతో మార్మోగిన మిథిలా స్టేడి