TRINETHRAM NEWS

ప్రతినిధి త్రినేత్రం న్యూస్: చేవెళ్ళ నియోజకవర్గం: చేవెళ్ళ పట్టణ పరిధిలోని పద్మావతి కన్వెన్షన్ లో చేవెళ్ల మండల మాజీ ZPTC మర్పల్లి మాలతి కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ మాసం ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chevella MLA attended the