![WhatsApp Image 2025 01 28 at 10.06.42](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-28-at-10.06.42.jpeg)
నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా
Trinethram News : తెలంగాణ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ (మంగళవారం) నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు.
నల్గొండలోని క్లాక్టవర్ దగ్గర్ ఈ ధర్నా ఉంటుంది. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలూ పాల్గొనబోతున్నారు. ఐతే..
ఈ సభకు కేసీఆర్ రావట్లేదని తెలుస్తోంది. కేటీఆర్ తోనే ధర్నాని చేపడతారని తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-28-at-10.06.42.jpeg)