Veni Gandla Ramu : ఉపాధి కల్పనపై ఎమ్మెల్యే రాము దృష్టి

తేదీ : 15/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ నియోజకవర్గం పరిధిలోని యువత నిరుద్యోగులు మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే వెని గండ్ల రాము కృషి చేయడం జరుగుతుంది. అని పట్టణ టిడిపి అధ్యక్షులు…

పలువురి ప్రముఖుల ప్రశంసాలు

తేదీ : 15/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, పెదరాయుడు గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చెందిన శెట్టి.గోపి, మేరీ గ్రేస్ పుణ్య దంపతుల చిన్న కుమారుడు మోక్షిత్…

Vijayashanti met Jare : కాంగ్రెస్ పార్టీ MLC విజయశాంతి ని మర్యాదపూర్వకంగా కలసి న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం త్రినేత్రం న్యూస్…15.04.2025 – మంగళవారం ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఎన్నికై న ఎమ్మెల్యే, జారే ఆదినారాయణ, అభిమాన నాయకురాలు విజయశాంతి ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Financial Assistance : అంత్యక్రియలకు ఆర్థికసాయం

Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 15 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీ బ్లాక్ నెంబర్ 21 524 లో నివసించే కోరా ప్రభావతి(70) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది.…

Modi : అమరావతి పునర్నిర్మాణ పనులు – మే 2న రాష్ట్రానికి మోదీ

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో…

CM Revanth Reddy : ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

Trinethram News : Telangana : సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి పదవులు కోరే వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వారికే నష్టమని స్పష్టం చేశారు. ఎవరికి పదవులు…

CM Revanth : జపాన్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం రేవంత్‌

సీఎం రేవంత్ అధ్యక్షతన ముగిసిన సీఎల్పీ సమావేశం Trinethram News : ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి రేపటి నుంచి జూన్ 2 వరకు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ. గతంలో రూ.2కే కిలో బియ్యం.. ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి…

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

Trinethram News : హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‍లో రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఓవర్ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగిపోయింది. దీంతో…

Supreme Court : సుప్రీంకోర్టు జడ్జి కీలక సూచన

వేదాలు, పురాణ ఇతిహాసాలను లా కాలేజీలో పాఠ్యాంశాలుగా చేర్చాలి Trinethram News : న్యూఢిల్లీ : వేదాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో ఉన్న న్యాయతత్వాన్ని లా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి…

Strike : నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!

కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి…. Trinethram News : కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప..…

Other Story

You cannot copy content of this page