TRINETHRAM NEWS

ఆకెనపల్లి గ్రామంలో కో ఆర్డినేటర్ గాదె సుధాకర్,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల అధ్వర్యంలో EGS 4 లక్షల రూపాయలతో సిసి రోడ్ పనులు ప్రారంభం చేసిన గాదె సుధాకర్

అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండలాల కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 4లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులు ప్రారంభం
చేసి, సుధాకర్ మాట్లాడుతు గడిచిన సంవత్సర కాలం లో డెవలప్మెంట్ ఫండ్ నిధులతో నాలాలు 3 లక్షల 60 వేల రూపాయలతో, 50 లక్ష లతో పోచమ్మ గుడి దగ్గర నుండి పెద్దరాపు సీ.సీ రోడ్డు, స్మశాన వాటిక 15 లక్ష తో సీసీ రోడ్డు, 7.50 లక్ష లతో మిషన్ భగీరథ పైపు లైన్ పనులు తో పాటు అదేవిధంగా నాలాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని గాదె సుధాకర్ తెలియజేస్తూ ప్రజలు నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన సoధర్బంగా అంతే నిబద్ధతతో ప్రజల మౌలిక వసతుల రూపకల్పనకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆయన చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజల హృదయాలను గెలుచుకున్నాడని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చెప్పడతామణి ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సేవల పట్ల పజాలంత హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమం లో కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్, గ్రామ అధ్యక్షులు మర్రి రాజ్ కుమార్,మంతెన రాజయ్య( గిరిని),మండల మహిళా ఉప అధ్యక్షురాలు ఐలవేణి అనసూర్య,ఐలవేణి లక్ష్మి, పిట్టల మంజుల,మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంతెన మహేందర్,ఫీల్డ్ అసిస్టెంట్ ఉప్పులేటి పవన్,ఐలవేణి భీమయ్య గెల్లు కుమార్,మెరుగు రవి,నంది సంతోష్ విలేకరి,ఉప్పులేటి రాజేందర్,సామల శ్రీనివాస్ ,కుమ్మరికుంట మల్లేష్,జిట్టావేణి వేణు,ఐలవేణి సంతోష్,జిట్టావేణి కుమార్,శ్రీరాముల సత్తయ్య,మెండే శ్రీను,రాయిల్ల పవన్, మంతెన రాజేందర్,ఉత్తమ్ పోచయ్య,ఉప్పులేటి సాయి,సొల్లు సురేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

As per the orders