TRINETHRAM NEWS

Trinethram News : చిలకలూరిపేట సభకు బస్సులు ఇచ్చేందుకు రెడీ..

ఈ నెల 17న టీడీపీ, బీజేపీ, జనసేన సభ..

లేఖ రాసిన వెంటనే ఎన్ని బస్సులు కావాలో చెప్పాలన్న ఆర్టీసీ..

చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి మోదీ హాజరు..