TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు జిల్లా.
వినుకొండ. పట్టణం .

స్థానిక ఎన్నెస్పీ కాలనీ గ్రౌండ్ లోని కూరగాయల మార్కెట్ వెనుక వైపు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఒక ద్విచక్రవాహనం ఉన్నట్లు సమాచారం అందింది.

ఈ వాహనం కూడా కొద్దిరోజుల క్రితం పట్టణంలో రెండు గ్రూపులమధ్య కొట్లాట జరిగిన సందర్భంలో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో దగ్ధం చేసినట్లు ఆరోపిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.