TRINETHRAM NEWS

Trinethram News : దేశంలో త్వరలో ఎయిర్ అంబులెన్సులు అందుబాటు లోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్టప్ ఇప్లే కంపెనీతో భారత్లో ఎయిర్ అంబులెన్సు సేవలందించే సంస్థ ఐసీఏటీటీ ఒప్పందం కుదుర్చుకుంది. 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్ అంబులెన్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ అంబులెన్సులు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించ గలవు. సింగిల్ ఛార్జి 110-200 కిలోమీటర్ల దూరం వెళతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Air Ambulance