TRINETHRAM NEWS

గుండే పోటుతో ప్రైవేటు టీచర్ గా చేస్తున్న ఉపాధ్యాయురాలు మరణించాడు.

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

జూలపల్లి మండలం లోని న్యూ బ్రిలియంట్ హై స్కూల్ లో హిందీ బోధిస్తున్న టీచర్ గ్రేసి విక్టోరియా అకస్మాత్తుగా గుండె పోటు తో శుక్రవారం రాత్రి మరణించింది. గడిచిన దసరా సెలవుల్లో ఆ టీచర్ తల్లిదండ్రుల వద్దకు మహారాష్ట్ర నాగపూర్ కు వెళ్ళింది. అక్కడే పక్షవాతానికి గురై హై బీపీ ద్వారా హార్ట్ ఎటాక్ రాగా శుక్రవారం రాత్రి మరణించింది. ఆ టీచర్ మరణ వార్త విని విద్యార్థులు, సహా ఉపాద్యాయులు దిగ్భ్రాంతి కి గురయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App