Trinethram News : పశ్చిమ బెంగాల్ప : శ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సత్యదాస్పూర్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు సాహసోపేతమైన చర్య చేశాడు. రెండు రోజుల క్రితం అబ్బాసుద్దీన్ షేక్ అనే వ్యక్తి సమీపంలోని నదికి చేపల వేటకు వెళ్లాడు. అకస్మాత్తుగా నదిలో నుండి పెద్ద మొసలి వచ్చి వారిపై దాడి చేసింది. నా కొడుకు మొసలితో పోరాడాడు. ఫలితం లేకపోవడంతో గ్రామంలోకి పరుగు తీసి గ్రామస్తులను తన వెంట తీసుకెళ్లాడు. అతను తిరిగి వచ్చినప్పుడు, వారికి అతని తండ్రి కనిపించలేదు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్లు వెతుకుతున్నారు.
Son Save Father : తండ్రిని కాపాడేందుకు మొసలితో పోరాడిన కొడుకు
Related Posts
Junior Doctors : 40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్కతా జూనియర్ డాక్టర్లు
TRINETHRAM NEWS Kolkata Junior Doctors call off strike after 40 days Trinethram News : Kolkata : Sep 20, 2024, హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 40 రోజులుగా…
నేటి నుంచి సివిల్స్ మెయిన్స్
TRINETHRAM NEWS Civils Mains from today Trinethram News : నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్…