తగలబడుతున్న కొండ
తేదీ : 02/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరి కొండను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చు అని సమాచారం. ఎగువ నుంచి దిగువకు వ్యాపిస్తున్న మంటలు. కు. భయపడి కొండ దిగువన ఉన్న పూరిపాక వాసులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రజలు కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App