
Theft : చందంపేట జూన్ 21, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం గుంటుపల్లి గ్రామ శివారులో ఒక వ్యసాయక్షేత్రంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లోకసాని పద్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని వాచ్మెన్ గది తాళాలు పగులగొట్టిన దొంగలు , బీరువాలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలు , రూ 83 వేల రూపాయల నగదును అపహరించారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సీ ఐ భీసన్న , ఎస్ ఐ లోకేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe