Trinethram News : విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బిపిన్ రావత్, సంజయ్ గాంధీ, జీఎంసీ బాలయోగి, మాధవరావు సింధియా, దొర్జీ ఖండూ, ఇబ్రహీం రైసీ వంటి రాజకీయ నాయకులు ఉన్నారు.
సినీ రంగంలో సౌందర్య, తరుణి సన్దేవ్, జయన్ వంటి నటులు, శాస్త్రవేత్తలలో భారత అణు శాస్త్ర పితామహుడు హోమీ జె. బాబా కూడా ఈ ప్రమాదాల్లో మరణించారు. ఈ సంఘటనలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


