Trinethram News : కుత్బుల్లాపూర్ 129 డివిజన్ మరియు నిజాంపేట్ కాంగ్రెస్ నాయకులు నూతన సంవత్సరం సందర్భంగా మాజీ టీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 129 డివిజన్ అధ్యక్షులు మారి సంతోష్, సురేందర్ రెడ్డి, ఎస్ వెంకటేష్, బి సాయికుమార్, గిరి , కుంచపు రమ, అన్నపూర్ణ, ఈశ్వరి, శోభ, రాధిక, జ్యోతి, భారతి , హసీనా పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


