నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

TRINETHRAM NEWS

నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

ఈరోజు ఉదయం 10:30 ని.లకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మంగళగిరిలోని ఎయిమ్స్ లో పర్యటించనున్నారు

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో కలిసి ఎన్నికల్లో ఓటు ప్రాముఖ్యత గురించి చర్చిస్తారు

You cannot copy content of this page

Scroll to Top