డిండి (గుండ్లపల్లి) నవంబర్ 26 త్రినేత్రం న్యూస్. డిండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నాడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను కళాశాలవిధ్యార్థులతో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు.
ప్రిన్సిపాల్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం లోనే భారత రాజ్యాంగం అతిపెద్దదని , ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డా, బీ ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన2 యేళ్ళ 11 నెలల 18 రోజులు లిఖించారని అన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


