ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణ
డిండి (గుండ్లపల్లి) నవంబర్ 04 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని కందుకూరు జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ని విద్యార్థులకు శిశు విక్రయాలు, అక్రమ దత్తత బాల్య వివాహాలు అవగాహన సదస్సు ను ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఏడబ్ల్యూటి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


