ED Raids : కోల్డరిఫ్ దగ్గు మందుపై దర్యాప్తు.. ఈడీ దాడులు

TRINETHRAM NEWS

Trinethram News : ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కోల్టఫ్ దగ్గు మందు వికటించి 22 మంది పిల్లలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, శ్రీసన్ ఫార్మా కంపెనీకి సంబంధమున్న 7 ప్రాంతాల్లో ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని సీనియర్ డ్రగ్ కంట్రోల్ అధికారుల నివాసాలు, శ్రీసన్ ఫార్మాకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Investigation into Coldrif cough medicine

You cannot copy content of this page

Scroll to Top