CM Revanth : సెమీకండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలపండి

TRINETHRAM NEWS

Trinethram News : Jul 17, 2025, తెలంగాణ‌లో సెమీకండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు CM రేవంత్ విజ్ఞ‌ప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో ఉన్నందున ప్ర‌తిపాదిత‌ అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రాజెక్ట్, మైక్రో LED డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు ఆమోదం తెల‌పాల‌ని కోరారు. RRR స‌మీపంలో నూత‌న ఎల‌క్ట్రానిక్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాల‌ని విన్నవించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Give approval to semiconductor

You cannot copy content of this page

Scroll to Top