జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట, మండల కేంద్రంలో. ఉన్న హైస్కూల్,ను మరియు సున్నం బట్టి లో ఉన్న హాస్టల్ ను పదవ తరగతి పరీక్షా, కేంద్రాలుగా ఎర్పాటు చేశారు

. విధి నిర్వహణలో భాగంగా.Si. యయాతి,రాజు.తన సహచర పోలీసు బృందం తో పరీక్ష కేంద్రాలను.తనిఖీలు చేసి. పరీక్ష కేంద్రాల వద్ద బందో బస్తు ను ఎర్పాటు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police deployment at the

You cannot copy content of this page