Trinethram News : జఫ్పార్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ
దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో 100 మంది ప్రయాణికులు
BLA ఆధీనంలో పాక్ మిలటరీ, ATF, ISI అధికారులు
మహిళలు, చిన్నారులు, బలూచ్ ప్రజలను వదిలేసినట్లు ప్రకటన
బందీలను విడిపించేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


