WhatsApp Image 2025 01 09 at 18.11.52
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
Trinethram News : ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్లో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్పోర్టును కోర్టుకు అప్పగించగా.. త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని, 6 నెలలు పాస్పోర్టు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది
జులై 6లోగా పాస్పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
