సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి

TRINETHRAM NEWS

సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బుధవారం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్ లలో 39,773 మంది కార్మికులు రహస్య బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

గనులకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన దీర్ఘకాలిక ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.

ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, టీబీజీకేఎస్‌, ఇప్టూ, విపోల కర్మక్‌ సంఘాలతో పాటు 13 సంఘాలు పోటీ చేస్తున్నాయి.

You cannot copy content of this page

Scroll to Top