TRINETHRAM NEWS

సంఘటనలు

1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.

జాతీయ / దినాలు

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

సాంఘిక సాధికారత స్మారక దినం.

ప్రపంచ కప్ప దినోత్సవం

జననాలు

1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,

1954: దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.

1964: ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.

1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు

1980: అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు.

1986: రిచా గంగోపాధ్యాయ, మోడల్, సినీ నటి

1987: హరిచరణ్, గాయకుడు

మరణాలు

1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను

1726: సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642)

1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్‌లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1788)

1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)

2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)

2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.

2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)‌‌