TRINETHRAM NEWS

నాగార్జునసాగర్ సమీపంలోని అడవి ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.. దాదాపు 5 ఎకరాల అడవి కాలిపోయింది.

సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మంటలను అదుపు చేశారు.. స్థానిక రైతులు ఎండిన పంట మొక్కలకు నిప్పు పెట్టిన సమయంలో నిప్పు మెరుగులు గాలికి వచ్చి అడవి దగ్ధమైనట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు…