TRINETHRAM NEWS

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల
30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…
వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు.

వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…