TRINETHRAM NEWS

Trinethram News : ఖమ్మం జిల్లా : ఫిబ్రవరి 09
ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రు లను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బస్సు హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది…