TRINETHRAM NEWS

Trinethram News : అత్యధికంగా గాజువాక నియోజకవర్గంలో 19.1 శాతం పోలింగ్..

అత్యల్పంగా యర్రగొండపాలెంలో కేవలం 5.2 శాతం మేర పోలింగ్ నమోదు.

హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న గురజాల, మాచర్ల, పుంగనూరుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్.

గురజాలలో 9.5 శాతం.. మాచర్లలో 9 శాతం.. పుంగనూరులో 15 శాతం పోలింగ్ నమోదు.