TRINETHRAM NEWS

ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల..

ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం..

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల్లోకి షర్మిల..

ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు, కేడర్ కు షర్మిల పర్యటనపై సమాచారం..