TRINETHRAM NEWS

Trinethram News : షియామీ తన తొలి విద్యుత్ కారు (EV) SU7ను (Speed Ultra) విడుదల చేసింది. దీని ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24.90 లక్షలు)గా నిర్ణయించింది.

టెస్లా, బీవైడీ సంస్థల కార్లను తట్టుకుని నిలబడేందుకు సరసమైన ధరనే ఈ స్పోర్టీ కారుకు నిర్ణయించినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

తొలుత దీని ధర 5,00,000 యువాన్ల (సుమారు రూ.58,00,000)వరకు ఉండొచ్చని అంచనా వేశారు.