TRINETHRAM NEWS

విశాఖ: గాజువాక.

విశాఖ దువ్వాడ నాగదేవత గుడి వద్ద టిప్పర్ ఢీ కొట్టి ఇద్దరు మృతి..

వివరాల్లోకి:

గాజువాక నుండి సబ్బ వరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటి చేసుకుంది కొల్లి వెంకటప్రసాద్ (31), తన అన్న కూతురు కొల్లి హషిణి (8) స్కూటీ పై వెళుతుండగా టిప్పర్ ఢీ కొట్టింది.

దువ్వాడ పోలీసులు కేసు నమోదు ధర్యాప్తు చేస్తున్నారు వివరాలు తెలియాల్సి ఉంది.