TRINETHRAM NEWS

నేడు అమరజీవి, అంధ్రరాష్ట్ర అవతరణ సాధకులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారితో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…