TRINETHRAM NEWS

18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

సర్వదర్శనానికి 10 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57880 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 19772 మంది భక్తులు

హుండి ఆదాయం 4.15 కోట్లు..