TRINETHRAM NEWS

Trinethram News : రాజన్న జిల్లా : ఫిబ్రవరి 04
వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామివారిని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్, తీన్మార్ మల్లన్న ఆదివారం దర్శించుకు న్నారు.

ఈ సందర్భంగా మల్లన్న ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. స్వామివారి దర్శనం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిసారి వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు వచ్చనని, భక్తులకు అనుగుణంగా రాజన్న ఆలయం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు…