TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి : ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపు లేఖ పంపిన అగంతకుడు

సీఐఎస్‌ఎఫ్‌ అధికార వెబ్‌సైట్‌కు పంపిన లేఖ

గోప్యంగా ఉంచిన ఎయిర్‌పోర్టు అథారిటీ

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎయిర్‌పోర్టు అధికారులు

ఈ-మెయిల్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు..

బృందాలను ఏర్పాటు చేసిన ఏర్పేడు పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App