TRINETHRAM NEWS

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా,
మైలవరం నియోజకవర్గం:
ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు…..

రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి….

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం….

ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించడం జరిగింది…..