![WhatsApp Image 2024 05 11 at 19.30.17](https://trinethramnews.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-11-at-19.30.17.jpeg)
Trinethram News : హైదరాబాద్:
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోషకాహారం అందించాలని EC ఆదేశించింది.
పోలింగ్ రోజున ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8-9 మధ్య ఉప్మా, 11- 12గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం అందిస్తారు. మధ్యాహ్నం 3-4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు.
సా. 5.30 కి టీ, బిస్కెట్లు అందిస్తారు…
![](https://trinethramnews.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-11-at-19.30.17-1024x973.jpeg)