TRINETHRAM NEWS

అమరావతి

వివిధ వర్గాల ఉద్యోగుల నుంచి వైసీపీ ప్రభుత్వం కి పెరుగుతున్న ఒత్తిడి..

తాడేపల్లి వైసీపీ కార్యాలయం ముందు ఆయుష్ ఉద్యోగులు ఆందోళన.

తొలగించిన పారామెడికల్ ఆయుష్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.

పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు.