TRINETHRAM NEWS

Trinethram News : యూపీ:

ఘాజీపూర్‌లో విషాదం.. కరెంటు వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం..

ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు..

ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం….పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది