TRINETHRAM NEWS

Trinethram News : AP: TDP-JSP ఇవాళ ప్రకటించిన తొలి జాబితాలో కృష్ణా(D) పెడన టికెట్ ఆశించిన బూరగడ్డ వేదవ్యాసు నిరాశ ఎదురైంది.
కృతివెన్ను(మ) చినపాండ్రాకలో పర్యటిస్తుండగా టికెట్ రాలేదని తెలిసి ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. అభిమానులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు
. దీంతో వెంటనే అభిమానులు పాండ్రాక PHCకి తరలించారు. 2014 YCP నుంచి పోటీ చేసి ఓడిన ఆయన 2016లో TDPలో చేరారు. 2019 ఆయనకు టికెట్ దక్కలేదు.