TRINETHRAM NEWS

Trinethram News : ఇప్పటి వరకు 72 మందిని మార్చిన వైసీపీ.. ఇందులో 59 మంది అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు కొత్తగా ఇంఛార్జిల మార్పు.. మరో 3 ఎంపీ స్థానాలు మార్పు ఉండకపోవచ్చు, పాతవారినే కొనసాగింపు.. మరో 9 ఎంపీ స్థానాలకు కొత్త ఇంఛార్జి లను త్వరలో ప్రకటించనున్నారు. కొత్త నియమించిన ఇంఛార్జిలను కూడా మార్చే అవకాశం.. మరికొన్ని స్థానాల్లో ఇంఛార్జి లను మార్చే అవకాశం.. ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు మార్పులు ఉంటాయన్న వైఎస్సార్సీపీ పార్టీ అధిష్టానం.