TRINETHRAM NEWS

The incident of a child who does not know the good fortune

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఓ రైస్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్న ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామానికి చెందిన మహేష్ కుటుంబం లోని చిన్నారి సహస్రను ఉత్తరప్రదేశ్ కు చెందిన బలరాం అనే యువకుడు రాత్రి సమయంలో అత్యాచారం చేసి హత్య చేశాడు. సీసీ కెమెరాలు ఆ విజువల్స్ నమోదయ్యాయి.

చిన్నారి మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏది ఏమైనా చిన్నారి మృతితో ఈ వార్త సంచలనంగా మారింది. ప్రస్తుతం బలరాం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The incident of a child who does not know the good fortune