Congress Party : నాభిశిల ప్రతిష్ట వేడుకలలో పాల్గొన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం.. మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి సౌజన్యంతో 15 వేల రూ/-ల విరాళం అందజేసిన కాంగ్రెస్ నాయకులు ములకలపల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీ పాత జన్నెలగూడెం గ్రామంలో గత మూడు రోజులుగా…