YCP : కడప జిల్లాలో వైసీపీ అలర్ట్

YCP alert in Kadapa district జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు.. జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు.. ప్రత్యేకంగా సమావేశం కానున్న వైఎస్ జగన్.. Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత..…

Lavanya : దివంగిత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన లావణ్య

Lavanya grandly organized the 75th birthday celebrations of late leader and former Chief Minister Dr. YS Rajasekhar Reddy పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగిరి మండలం కార్యక్రమంలో తాజా మాజీ…

KCR : తెలంగాణ పల్లేలను నిలిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్

kcr the first chief minister of telangana గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం మాజీ ఎమ్మెల్యే బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. 5 ఎళ్లు పదవి కాలం పూర్తి చేసుకున్న అంతర్గాం మండల జడ్పీటీసీ…

కాంగ్రెస్ లో చేరిన మరో వైసీపీ నేత

నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల పదవిల కోసం ముందే కర్చీఫ్

Trinethram News : హైదరాబాద్:మార్చి 09రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం. అయితే గెలిచిన పార్టీలోకి దూకడానికి నాయకులు ముందు వరుసలో ఉంటా రు. విలువల కంటే కూడా మనం అధికారంలో ఉన్నా మా? లేదా అని చూసుకునే వారే ప్రస్తుత కాలంలో…

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకముగా కలిసిన యడం బాలాజీ

Trinethram News : తాడేపల్లి . సీఎం క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి చీరాల సీనియర్ నాయకుడు. యువనేత శ్రీ యడం బాలాజీ ని. వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి. మనస్పూర్తిగా పార్టీలో ఆహ్వానించిన సీఎం శ్రీ…

మైలవరంలో ముఖ్యనేతలతో వైసీపీ ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సమావేశం

హాజరైన పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు.. ఐతవరంలోని తన నివాసంలో భేటీ అయిన వసంత కృష్ణ ప్రసాద్.. మైలవరంకు కొత్త ఇంఛార్జ్‌గా సర్నాల తిరుపతిరావు యాదవ్ నియామకం.. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని ప్రచారం

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్?

Trinethram News : సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా జడ్పీటీసి శ్వర్నాల తిరుపతి రావును నియమించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైలవరం ఎమ్మెల్యే వట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు…

You cannot copy content of this page