Venugopalakrishna : ప్రజలను మోసగించిన చంద్రబాబు

• వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ • చింతపల్లిలో ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం Trinethram News : త్రినేత్రం న్యూస్ : పార్టీ రాష్ట్ర కార్య దర్శి అద్దంకి ముక్తేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో…

Rambabu : అనపర్తి మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన, పార్టీ ప్రముఖులు

త్రినేత్రం న్యూస్:అనపర్తి. అనపర్తి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) నానమ్మ శ్రీమతి సత్తి సూరయ్యమ్మ(90) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

Ramagiri SI : మాజీ సియం జగన్ కు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్

రామగిరి: వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంచలనంగా మారాయి. వైసీపీ అధినేత జగన్ శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్…

Responded by Roja : స్పందించిన రోజా

తేదీ : 08/04/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైసిపి మాజీ…

MLA Adireddy Srinivas : వైకాపాది విధ్వంసం… మాది నిర్మాణం

పేదల కమ్యూనిటీ హాళ్లను సచివాలయాలుగా మార్చారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 4వ డివిజన్లో పర్యటనTrinethram News : రాజమహేంద్రవరం : ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమైన వైకాపా ప్రభుత్వం ఆమాదిరిగానే కుప్పకూలిపోయిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక…

Attack with Knives : కత్తులతో దాడి

తేదీ : 05/04/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శి రివెళ్ల మండలం, గోవిందపల్లిలో వైసీపీ నేత ఐ. ప్రతాప్ రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో…

Bikkavolu MPP : వైసీపీలో తమకు విలువ ఇవ్వకపోవడంతోనే తమ ఇష్ట పూర్వకంగా బిజెపిలో చేరమన్న బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. బిక్కవోలు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు కొర్ల చక్కెర రావు, జంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండపు శాంతి శ్రీలక్ష్మి, సువర్ణ లత, చిన్నం వీర రాఘవరెడ్డితో కలిసి బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ మీడియాతో మాట్లాడుతూ…

Minister Lokesh : మంత్రి లోకేష్ స్పందన ఇదే

తేదీ : 03/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,పాస్టర్ ప్రవీణ్ మృతి పై మంత్రి లోకేష్ స్పందించడం జరిగింది. ప్రవీణ్ మరణం పై కులమత వి ద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసిపి డ్రామాలు చేస్తుందన్నారు.…

Raghurama case : రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Trinethram News : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి సీరియస్ అయింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఓ డాక్టర్ ను విచారణకు హాజరు కాకపోతే గతంలో…

Tethali Suma : వైసీపీలో తమకు విలువ ఇవ్వకపోవడంతోనే బిజెపిలో చేరమన్న బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. బిక్కవోలు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు కొర్ల చక్కెర రావు, జంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండపు శాంతి శ్రీలక్ష్మి, సువర్ణ లత, చిన్నం వీర రాఘవరెడ్డితో కలిసి బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ మీడియాతో మాట్లాడుతూ…

Other Story

You cannot copy content of this page