వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

బాలసముద్రం : వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.…

గందరగోళం నడుమే.. హాట్‌ టాపిక్‌గా ధర్మవరం సీటు !

Trinethram News : పుట్టపర్తి : ‘ అతుకుల బొంత.. రోజూ చింత’ తరహాలో పెద్దల స్థాయిలో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 👉 ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినా…

నేడు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ భేటీ

Trinethram News : AP: నేడు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 9 మంది రీజనల్ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో…

గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్లిన సీఎం జగన్

ఇడుపులపాయ YSR ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్న సీఎం జగన్. అనంతరం 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేల జాబితాను 25 ఎంపీల జాబితాను విడుదల చేయనున్న సీఎం జగన్.

నేడు పొట్టి శ్రీరాములు జయంతి

నేడు అమరజీవి, అంధ్రరాష్ట్ర అవతరణ సాధకులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారితో…

చెరుకొమ్మువారిపాలెం నుంచి 10 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం చెరుకొమ్మువారిపాలెం గ్రామం నుంచి 10 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా…

నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్‌ ఘాట్‌ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి…

ఈబీసీ నేస్తం ల‌బ్దిదారుల‌కు గుడ్‌న్యూస్

Trinethram News : AP: ఈబీసీ నేస్తం ల‌బ్దిదారుల‌కు గుడ్‌న్యూస్ సీఎం వైఎస్ జ‌గ‌న్ గురువారం నంద్యాల జిల్లా బ‌న‌గానప‌ల్లెలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్వ‌హించే బ‌హిరంగ స‌భా వేదిక‌గా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.…

పమిడిపాడు గ్రామం లో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ ప్రారంభించిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం పమిడిపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొని నూతన భవనాలను ప్రారంభించారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .. వీటితో…

You cannot copy content of this page