YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్ …జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ Trinethram News : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో…

YS Jagan : ఈనెల 13న గోరంట్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాక

Trinethram News : దేశ సరిహద్దులో భారత్ వర్సస్ పాకిస్తాన్ జరుపుతున్న పరస్పర కాల్పుల దాడులలో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికోసం గోరంట్ల మండలం కల్లీ తండాకు ఈ నెల 13న మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు…

YS Jagan : 2027లో పాదయాత్ర చేస్తా

Trinethram News : విజయవాడ : 2027లో తాను మళ్లీ పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకుల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకొచ్చే…

Dr. Guduri Srinivas : మాజీ సీఎం జగనన్నను మర్యాదపూర్వకంగా కలిసిన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్

వైఎస్సార్సీపీ మాజీ సీఎం జగనన్నను మర్యాదపూర్వకంగా కలిసిన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మండల ఆత్మీయ సమావేశాలపై మాజీ మంత్రి వేణును అభినంధించిన జగనన్న రాజమహేంద్రవరం, ఏప్రిల్ 29, త్రినేత్రం న్యూస్ : తాడేపల్లిలో మంగళవారం మాజీ…

YS Jagan : నేడు వైసీపీ పీఏసీ తొలి సమావేశం

Trinethram News : విజయవాడ :వైసీపీ తొలిసారిగా మంగళవారం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా ఇటీవల జగన్ ఆదేశాల…

CM Chandrababu : సీఎం చంద్రబాబుకు.. ప్రధాని మోదీ, పవన్, జగన్ జన్మదిన శుభాకాంక్షలు!

Trinethram News : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు…

Jagan : దాల్మియా సిమెంట్స్ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ..జగన్‌ అక్రమాస్తుల కేసు

Trinethram News : Andhra Pradesh : జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు తెలిపింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను…

YS Jagan : అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళి

Trinethram News : అంబేడ్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం. అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం కోసం ఎప్పుడూ పనిచేస్తా. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం…

Ramagiri SI : మాజీ సియం జగన్ కు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్

రామగిరి: వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంచలనంగా మారాయి. వైసీపీ అధినేత జగన్ శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్…

Chief Minister : 33 సార్లు పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి

తేదీ : 27/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనిపించాడా ? అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

Other Story

You cannot copy content of this page