ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల…

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బాపట్ల మండలం బేతపూడి గ్రామం నుండి సుమారు 60మంది వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన…

వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ఓ ప్రకటనలో మాట్లాడుతూ. బాపట్ల:- వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఆదాయం పెరగలేదు ఉద్యోగాలు రాలేదు,…

భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ

భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ సభ ఏర్పాటు కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్న వై వి సుబ్బారెడ్డి 3 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్ల పరిశీలన అదేరోజు పార్టీ…

జనసేన- బీజేపీ పొత్తు కొనసాగుతుంది

జనసేన- బీజేపీ పొత్తు కొనసాగుతుంది.. తర్వాత నిర్ణయం అధిష్టానానిదే.. టీడీపీ- వైసీపీ ప్రభుత్వాలు కేంద్ర పథకాలను హైజాగ్ చేశాయి.. ఓర్వకల్లు విమానాశ్రయానికి నిధులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం.. రామ ప్రతిష్ట రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం శోచనీయం- పురంధేశ్వరి

వైసీపీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం?

కర్నూలు:వైసీపీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం? మంత్రి గుమ్మనురు జయరాం అజ్ఞాతంలోకి కర్నూలు ఎంపీగా పోటీచేయడం ఇష్టం లేకనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం ఆయన పార్టీ మారబోతున్నట్లు సమాచారం.

ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు

ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు నియోజకవర్గ ఇన్ఛార్జుల ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈరోజు లేదా సోమవారం లిస్ట్ విడుదల చేసే అవకాశముంది. ఆశావహులు, సిట్టింగ్ MLAలు అమరావతికి క్యూ కడుతున్నారు. CM, అధిష్ఠాన పెద్దలతో కలిసి తమ సీటుపై…

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.? తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత…

ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న ముఖ్యమంత్రి

ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న ముఖ్యమంత్రి…. ఈనెల 25న భీమిలిలో భారీ బహిరంగసభ…. ఒక్కో నియోజకవర్గం నుంచి 5-6వేల మందిని తీసుకుని వచ్చేలా ప్రణాళిక… ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం…

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు – కొడాలి నాని

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..- కొడాలి నాని కొడాలి నాని : వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ…

Other Story

You cannot copy content of this page